సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మూసీ బాధితులు (వీడియో)

57பார்த்தது
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మూసీ బాధితులు మండిపడ్డారు. కూలి నాలి చేసుకొని కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కుల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇళ్ల స్థలాలు FTLలో ఉన్నప్పుడు అధికారులు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఇలాంటి పనులు ప్రపచంలోనే ఎవరూ చేయలేదని, రేవంత్ రెడ్డి డౌన్ ఫాల్ మొదలైందని అన్నారు.

தொடர்புடைய செய்தி