మంత్రి ఎక్కడా 'పడుకో' అనలేదు: సురేఖ లాయర్ (వీడియో)

52பார்த்தது
అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సమర్థించే క్రమంలో ఆమె లాయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సురేఖ ఎక్కడా 'పడుకో' అనలేదు. అసభ్యకరంగా మాట్లాడలేదు. నాగార్జున కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఆమె ఏం మాట్లాడలేదు. దీనిపై డిఫమేషన్ వేయడం నవ్వులాటగా ఉంది. ఈ కేసులో సురేఖ కచ్చితంగా గెలుస్తారు. సినిమా వాళ్లు ఏంటో అందరికీ తెలుసు' అని ఆమె లాయర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி