పేద, మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా ప్రభుత్వం దాడులు: ఎమ్మెల్యే

61பார்த்தது
పేద, మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా ప్రభుత్వం దాడులు: ఎమ్మెల్యే
మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ప్రభుత్వం హైడ్రా పేరుతో దాడులు చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. హైడ్రా పేరుతో పెద్దలకు నోటీసులు ఇచ్చి సరిపెడుతున్న ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను ఇళ్లను మాత్రం కూల్చివేస్తోందని విమర్శించారు. రూపాయి రూపాయి కూడా పెట్టిన కట్టిన ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేయడంతో రోడ్డున పడ్డారని చెప్పారు.

தொடர்புடைய செய்தி