మహబూబ్ నగర్ ఇండ్ల కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్

51பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 523లోని ఆదర్శనగర్ కాలనీలో దివ్యాంగుల ఇండ్ల కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో కేటిఆర్ మాట్లాడుతూ.. దళితులు, దివ్యాంగులు అని కూడా చూడకుండా అర్థరాత్రి వేళ ఇండ్లు కూల్చి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, 75 ఇండ్ల బాధితులకు వెంటనే డబుల్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி