పగిలిన ఆర్టీసీ బస్సు టైర్..తప్పిన ముప్పు

64பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు టైరు పగిలిపోయింది. దీంతో జాతీయ రహదారి (44)పైనే బస్ డ్రైవర్ బస్సుని నిలిపి మరో బస్సులో ప్రయాణికులను పంపించారు. బస్సు ప్రయాణంలో టైర్ పగలడంతో ప్రయాణికులు ఆదోళనకు గురయ్యారు. ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி