ఎల్ కే అద్వానీకి అస్వస్థత

72பார்த்தது
ఎల్ కే అద్వానీకి అస్వస్థత
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో అద్వానీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி