మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

62பார்த்தது
మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన పెనుబల్లి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం. పెనుబల్లి మండలంలోని ఓ కాలనీకి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు అదే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలికపై గురువారం అత్యాచారయత్నానికి యత్నించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி