గంజాయి పట్టివేత

81பார்த்தது
గంజాయి పట్టివేత
భద్రాచలం పట్టణం కూనవరం రోడ్ లోని ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేస్తున్న ఆబ్కారీ శాఖ ఖమ్మం ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు 11. 50 లక్షల విలువైన 45 కిలోల గంజాయిని శుక్రవారం పట్టుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ముఖేశ్ మిర్థ, గుజ్జర్ శ్రీరామ అనే ఇరువురు వ్యక్తులు ఒడిశా సరిహద్దులలో కొనుగోలు చేసిన 45 కిలోల ఎండు గంజాయి కారులో అక్రమంగా తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி