రోడ్డెక్కిన విద్యార్థులు

50பார்த்தது
రోడ్డెక్కిన విద్యార్థులు
సిరిసిల్లలో పీఈటీ వేధింపులు తట్టుకోలకే పాఠశాల, కళాశాల స్టూడెంట్స్ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో జోష్ణ పీఈటీ తమ పట్ల అరాచకంగా ప్రవర్తిస్తోందని, గురువారం ఉదయం విద్యార్థులు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పీఈటీ జోష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி