ఈత చెట్టు ఎక్కుతున్న లంబోదరుడు.. వీడియో వైరల్

76பார்த்தது
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో గౌడ కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో ఈత చెట్టుపై వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్చకులు విద్యాసాగర్ శర్మ మాట్లాడుతూ. 14వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను వినూత్నంగా జరపాలనే సంకల్పంతో పర్యావరణానికి అనుగుణంగా గౌడ కులవృత్తి కనపడే విధంగా ఈత చెట్టు ఎక్కుతున్న వినాయకుడి విగ్రహ రూపాన్ని ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி