గణేష్ నిమజ్జనం ఉత్సవానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ

70பார்த்தது
గణేష్ నిమజ్జనం ఉత్సవానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ
గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని భక్తులు, మండపాల నిర్వహకులు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణ పరిధిలోని బివై నగర్, జేపీ నగర్, పద్మనగర్, సిక్ వాడ, సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி