నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

64பார்த்தது
నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
రామగిరి మండలం రాజాపూర్ గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు గురువారం ఉదయం ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. గోదావరి నది నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో కలిసి పట్టుకొని ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు తెలిపారు. యజమానులు, డ్రైవర్లు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி