గోదావరి వైపు వెళ్లొద్దు.. మైకు ద్వారా చాటింపు

76பார்த்தது
రామగిరి మండలంలో భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున అటువైపు ఎవరు వెళ్లవద్దని ముస్త్యాల గ్రామంలో మైకు ద్వారా ప్రతీ రోజు చాటింపు వేయిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తునందున గోదావరి వైపు వెళ్లే సాహసం చేయవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చాటింపు చేశారు.

தொடர்புடைய செய்தி