పిల్లల విద్యపై దృష్టి: కలెక్టర్

78பார்த்தது
పిల్లల విద్యపై దృష్టి: కలెక్టర్
పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సంభందిత అధికారులతో భవిత సెంటర్ల నిర్వహణపై సమీక్షించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు భవిత కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలని సూచించారు. ప్రతి మండల కేంద్రంలోని ఐఈఆర్పిలను మండలాల వారీగా సమస్యలు తెలుసుకున్నారు. సమావేశంలో సమన్వయకర్త అజీమ్ దుబీర్, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி