9న పెద్దపల్లి ఐటీఐలో అప్రెంటిషిప్ మేళా

70பார்த்தது
9న పెద్దపల్లి ఐటీఐలో అప్రెంటిషిప్ మేళా
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో వివిధ ట్రేడ్ లు పూర్తి చేసిన, ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులకు ఈనెల9న ఉదయం 9. 30 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తుట్లు పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్, కన్వీనర్ వెంకటరెడ్డి ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని ధృవపత్రాలతో పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி