దొంగల బీభత్సం

71பார்த்தது
దొంగల బీభత్సం
మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో ఆదివారం ఆర్థరాత్రి కందికట్కూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నార్ల శ్రీనివాస్ ఇంట్లో రూ.80000 ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, కానిస్టేబుళ్లు పరిశీలించారు.

தொடர்புடைய செய்தி