ఎంపీపి ఆత్మీయ సమ్మేళనం

53பார்த்தது
బోయిన్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను వివరించారు. అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி