గణేష్ నిమజ్జన వేడుకల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

69பார்த்தது
గణేష్ నిమజ్జన వేడుకల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకల సరళిని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జగిత్యాల చింతకుంట చెరువును పరిశీలించి జగిత్యాలలో నిమజ్జనం జరుగుతున్న విగ్రహాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిగతా విగ్రహాలు కూడా నిమజ్జనాలు ముగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసుధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி