ధర్మపురిలో సాధారణంగా భక్తుల తాకిడి

57பார்த்தது
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி