బోయినపల్లి: తేనె టీగల దాడిలో ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

81பார்த்தது
బోయినపల్లి: తేనె టీగల దాడిలో ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో గురువారం ఉదయం పోలం పనులకు వెళ్లిన కందాడి లక్ష్మారెడ్డి (60) సంవత్సరాలు తేనె టీగల దాడిలో మృతి చెందాడు. మరొకరు అల్లూరి రవీందర్ రెడ్డి (50) సంవత్సరాలు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పండుగ వేళ ఇట్టి సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி