కోతకు గురైన మోతెవాగు వంతెన

70பார்த்தது
భారీ వర్షాల వల్ల వరద ఉద్ధృతికి రామడుగు మండలంలోని మోతెవాగు వంతెన కోతకు గురైంది. దీంతో అధికారులు వంతెనకు రెండు వైపులా ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు. పక్కనే కొత్త వంతెన నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్డు లేక ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాయకులు, అధికారులు స్పందించి త్వరగా కొత్త వంతెన పైనుంచి రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி