ఈ ఐపీఎల్ సీజన్లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ లక్నోతో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుతిరిగారు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లలో 197 రన్స్ చేసి, 4 వికెట్లు మాత్రమే తీశారు. అయితే ఫామ్లో లేని పాండ్యను టీ20 ప్రపంచ కప్కు ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్లో అదరగొడుతోన్న అభిషేక్, పరాగ్, రుతురాజ్, తిలక్, నటరాజ్, శశాంక్కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.