లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

56பார்த்தது
లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
సికింద్రాబాద్ లోని ఓ లాడ్జి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లికి చెందిన అక్షయ్ (24) గతేడాది నగరానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సొంతూరుకు వెళ్లి తిరిగి మంగళవారం రాత్రి మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధి బండిమెట్లోని లాడ్జిలో రూం తీసుకున్నాడు. బుధవారం ఉదయం మిత్రులు, కుటుంబసభ్యుల్లో తనకు ఇష్టమైన వాళ్ల ఫొటోలను వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉరేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி