ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ

80பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంభీపూర్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శుక్రవారం శంభిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.

தொடர்புடைய செய்தி