పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే

61பார்த்தது
పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే
హైడ్రాపై చట్టబద్ధంగా పోరాటం చేద్దామని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మౌలాలీ డివిజన్ శివనంద్ నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిశారు. కొన్నేళ్ల క్రితం శివానంద నగర్లో అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకున్నామని దానికి ఇటీవల హైడ్రా నోటీసులు జారీ చేసిందని వాపోయారు. న్యాయ నిపుణులతో సూచనలు తీసుకుని ముందుకెళదామని, పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி