భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ: ఎమ్మెల్యే

71பார்த்தது
భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ: ఎమ్మెల్యే
భూమి కోసం భుక్తి కోసం పోరాడిన బహుజన పోరాట యోధురాలు, ఉద్యమ శిఖరం వీరనారి చాకలి ఐలమ్మ అని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా మల్కాజ్ గిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி