దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు

66பார்த்தது
దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,200 పెరగడంతో రూ. 68,250 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,300 పెరగడంతో రూ, 74,450 గా కొనసాగుతుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 3,500 పెరిగి.. 95,000 కి చేరుకుంది.

தொடர்புடைய செய்தி