కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం

51பார்த்தது
కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం
బీహార్ లోని సహర్షా జిల్లాలో సెప్టెంబరు 14న దారుణ ఘటన జరిగింది. ఓ టీనేజీ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక మేకలు మేపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బలవంతంగా కారులోకి ఎక్కించారు. ముగ్గురిలో ఒకరు కారు నడుపుతుండగా.. మరో ఇద్దరు కదులుతున్న కారులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி