గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

74பார்த்தது
గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి. మల్లేష్ వివరాల ప్రకారం.. బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులో గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బాలానగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడని సమాచారం. మృతదేహం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడిని గుర్తిస్తే 9848090426 ఫోన్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி