పొలాల విషయంలో కర్రలతో దాడి .. వ్యక్తి మృతి (వీడియో)

1109பார்த்தது
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఆమ్‌ఖేడి గ్రామంలో పొలాల విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. గ్రామపెద్ద రవీంద్ర పక్షంపై అదే గ్రామానికి చెందిన జోగేంద్ర తదితరులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఆజాద్ అనే వ్యక్తి మృతి చెందగా, 8 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி