పురుగుల మందు తాగి విలేకరి ఆత్మహత్య

79பார்த்தது
పురుగుల మందు తాగి విలేకరి ఆత్మహత్య
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఖిరిడి గ్రామానికి చెందిన వడ్లూరి సురేష్ గురువారం రాత్రి మద్యం మత్తులో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుమారుడు గమనించి హుటాహుటిన బైక్ పై ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల రిఫర్ చేశారు. కాగా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி