మూడు నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు: కోటంరెడ్డి

81பார்த்தது
మూడు నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు: కోటంరెడ్డి
వచ్చే నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సావాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేవస్థానంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఒట్టూరు సురేంద్ర యాదవ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 19 మందితో ఉత్సవ కమిటీ ఏర్పాటైయ్యిందిఅన్నారు.

தொடர்புடைய செய்தி