బాపట్ల: నందిగాం సురేష్ కు అస్వస్థత

64பார்த்தது
బాపట్ల: నందిగాం సురేష్ కు అస్వస్థత
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. లో బిపి, భుజం, ఛాతిలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటి పై దాడి కేసు, ఓ మహిళ హత్య కేసులో నిందితుడుగా ఉన్న సురేష్ కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி