ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

54பார்த்தது
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38) కృష్ణా జిల్లాలో చెన్నై- కోల్ కత్తా జాతీయ రహదారిపై గన్నవరం పట్టణ శివారులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖపట్నం నుంచి వస్తున్న వీరి కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని పోలీసులు విజయవాడ జీజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி