మహిళలకు ఉచిత బస్సు.. మంత్రి కీలక ప్రకటన

84பார்த்தது
మహిళలకు ఉచిత బస్సు.. మంత్రి కీలక ప్రకటన
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్ల ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5 నుంచి 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி