నెత్తురోడిన రహదారులు.. 9 మంది మృతి

54பார்த்தது
నెత్తురోడిన రహదారులు.. 9 మంది మృతి
తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఇటు నెల్లూరు జిల్లా చిల్లకూరు దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు నెల్లూరు వనంతోపు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అర్ధరాత్రి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట సమీపంలో లారీ, ఇన్నోవా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు.

தொடர்புடைய செய்தி